మత్స్యగిరిస్వామి దేవాల యానికి బహు కరణ .!

మత్స్యగిరిస్వామి దేవాల యానికి జనరేటర్ బహు కరణ

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయా నికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ ,సాయి కృష్ణులు కలిసి సుమారు 35 వేల రూపాయల విలువ కలిగిన జనరేటర్ ను . సోమవారం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతికి అందజేసి నారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య లు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దాసరి వేణు, కల్పన పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version