రాజీమార్గమే రాజమార్గం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
జాతీయ లోకాదళద్ తెలంగాణలో సెప్టెంబర్ 13న నిర్వహించబడును. ఇందులో ఎలాంటి కోర్టు వివాదాల్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులు,ఆస్తి తగాదాలు, వైవాహిక కేసులు, రాజీ పడే క్రిమినల్ కేసులు, కార్మిక కేసులు, సివిల్ కేసులు, మోటార్ తరహా కేసులు వదులు అనే పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని దాని వినియోగించుకోగలరని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ జారీ చేశారు. కావున రాజీ పడాలనుకునేవారు ఈ కార్యక్రమం పాల్గొనగలరని కల్వకుర్తి పోలీస్ శాఖ తెలియజేశారు.