జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం….

జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి బి పుష్పలత. ఆదేశాలతో సీనియర్ సివిల్ జ కార్యదర్శి.DLSA. పి లక్ష్మణ చారి సమన్వయవంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం వారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ప్రైమరీ పాఠశాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని. మాట్లాడుతూ. వికలాంగులు సాధారికతకుప్రతి పౌరుడు బాధ్యత యుతంగా వ్యవహరించాలి అనివికలాంగుల సాధరికతనుప్రోత్సహిస్తూ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని. వికలాంగుల హక్కుల ప్రభుత్వ పథకాలు. న్యాయ సహాయం యొక్కప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవంనుజరుపుకొని భవిత కేంద్రంలో న్యాయ సేవాధికారిక సంస్థ. వారు వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతరం భవిత కేంద్రంలో చిన్నారులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సదస్సులో. సీనియర్ సివిల్ జడ్జి. కార్యదర్శి. DLSA. శ్రీ పి లక్ష్మణ చారి. ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వర స్వామి. భవిత కేంద్రం ఐ ఈ ఆర్ పి. కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version