అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా..

అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా

ఇబ్రహీంపట్నం నేటిదాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందరికీ భీమా మన గ్రామానికి ధీమా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆకస్మితంగా జరిగే ప్రమాదాల వలన కుటుంబం రోడ్డు పాలు అవుతుందని అందుకే ప్రధానమంత్రి భీమ యోజన మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ పథకం కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకటి మాట్లాడు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జయ నర్సయ్య మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version