మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పాకాల మహిళా బ్యాంకులో రంగవల్లుల పోటీలు మ్యాక్స్ అధ్యక్షులు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విభిన్న రకాల ఆలోచనలతో మహిళలు తీర్చిదిద్దిన అందమైన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈసందర్భంగా పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని రాజేశ్వరి అన్నారు.100 మంది పైగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి బహుమతి తాటిపాముల నాగలక్ష్మి, రెండవ బహుమతి క్యాథమ్ స్రవంతి, మూడవ బహుమతి గుమ్మపెళ్లి శైలజ లకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మ్యాక్స్ కార్యదర్శి ఇమ్మడి పద్మ, దేవులపల్లి వాణి, గుడిశాల వనజ,బొమ్మగాని మంజుల, గొర్రె రాదా,కీసర,విజయ,ప్రసన్న,నల్ల భారతి,కుడిపూడి అరుణ,గుర్రపు అరుణ, పెండెం స్పందన,పాలడుగుల అనితతో పాటు మ

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version