ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.

ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.
చందుర్తి, నేటిదాత్రి:

 

చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ (R. M. P) అత్యవసర సమయంలో 30వ సారి రక్తదానం చేశాడు. కనగర్తి గ్రామానికి చెందిన బాలలక్ష్మీకి అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నందువలన డాక్టర్ ఆనంద్ రెడ్డి హాస్పిటల్ లో
B poistive blood ని డొనేట్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు రక్తదానం చేసిన వనపర్తి సతీష్ ని గ్రామస్తులు అభినందించారు. అలాగే వనపర్తి సతీష్ మాట్లాడుతూ రక్తదానం అనేది అందరూ చేయాలని రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాలను కాపాడుతామని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version