దేవాలయానికి విరాళం ప్రకటించిన NRI.

దేవాలయానికి విరాళం ప్రకటించిన NRI.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దొడ్డ సమ్మయ్య శ్రీదేవి దంపతులు (ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ సోదరుడు) .అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయానికి 1,50,000 ఒక లక్ష యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు ఇంత విరాళం ఇచ్చినందుకు వారి కుటుంబానికి గ్రామస్తులు ఆలయ కమిటీ మరియు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version