వందేమాతరం 150 సంవత్సరాల పుర్తైనా సందర్బంగా ,30 చెట్లూ పోలీసు అధికారులు..

వందేమాతరం 150 సంవత్సరాల పుర్తైనా సందర్బంగా ,30 చెట్లూ పోలీసు అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ సైదా గారి అద్వర్యం లో జహీరాబాద్ టౌన్ సర్కిల్ సిఐ శివలింగం, జహీరాబాద్ టౌన్ సీఐ కె వినయ్ కుమార్ వారి సిబ్బంధి తో కలిసి జహీరాబాద్ పట్టణం పోలీస్ స్టేషన్ లో వందేమాతరం 150 సంవత్సరాల పుర్తైనా సందర్బంగా ,30 చెట్లూ నాటినారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో స్వచ్ఛమైన గాలిని అందించడంలో

మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి అని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పునాదిని వేస్తాయని తెలుపుతూ మొక్కలను నాటినందుకు డిఎస్పి సైదా నాయక్ జహీరాబాద్ టౌన్ si వినయ్ కుమార్ తో పాటు వారి సిబ్బందిని అభినందించినారు.ఈ కార్యక్రమంలో si సంగమేశ్వర్, ఎస్ఐ, జగదీష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version