మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన

మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

 

మంథని పట్టణంలోని పోచమ్మవాడ లో కురిమిల్ల కమలమ్మ ఇటివల మరణించగ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు బోయిన్ పేట లో కొంతం పెద్ద సమ్మయ్య, ప్రయాకర్ రావు మనోహర్ లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న దాసరపు సమ్మయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు వున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version