శ్రీరాంపూర్ లో ప్రజాదరణ పొందుతున్న శ్రీ వినాయక కర్రీ పాయింట్ చపాతి సెంటర్

శ్రీరాంపూర్ లో ప్రజాదరణ పొందుతున్న శ్రీ వినాయక కర్రీ పాయింట్ చపాతి సెంటర్
నేటి ధాత్రి:-( శ్రీరాంపూర్)

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ పట్టణంలోని ఎస్ బి ఐ బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీ వినాయక కర్రీ పాయింట్, చపాతి సెంటర్ స్థానిక ప్రజల మధ్య మంచి గుర్తింపు పొందుతున్నది. రుచికరమైన కర్రీలు , వేడివేడి చపాతీలతో ఈ ఆహార కేంద్రం ప్రతిరోజు అనేక మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. తక్కువ ధరల్లో నాణ్యమైన భోజనం అందించడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఇక్కడ ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు అలాగే స్థానిక ప్రజలు ఈ ప్రాంతంలో దీనిని తమ ప్రాధాన్య భోజన స్థలాలుగా ఎంచుకున్నారు. శుభ్రత, రుచి, వేగవంతమైన సేవల కారణంగా శ్రీ వినాయక కర్రీ పాయింట్ చపాతి సెంటర్ శ్రీరాంపూర్ లో ప్రముఖ ఆహార కేంద్రంగా నిలుస్తున్నది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version