గణనాథునికి ముస్లిం సోదరులచే ప్రత్యేక పూజలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T160733.104-1.wav?_=1

గణనాథునికి ముస్లిం సోదరులచే ప్రత్యేక పూజలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోనీ తోటపల్లి గ్రామంలో గణనాధుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.రుద్ర సేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని బుధవారం రాత్రి ముస్లిం సోదరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మతసామ్రాస్యానికి ప్రతీకగా నిలువడం పట్ల పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎండీ అష్, నాజిరదిన్, ఖాజా, అజ్జిబాబా, దుర్ధ్ణ బేగం, అష్పిన్, నవాజ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version