చిన్నారిని ఆశీర్వదించిన సోదా
పరకాల నేటిధాత్రి
పట్టణానికి చెందిన గొడుగు నాగరాజ్ భార్గవిల కూతురు లాస్య కు నూతన వస్త్ర పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమం పట్టణంలోని ఎఫ్ జే ఫంక్షన్ హాల్లో నిర్వహించగా పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బండి సదానందం గౌడ్,మార్క రఘుపతి గౌడ్,ఏకు రాజు,బండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.