గొల్లపల్లి నేటిధాత్రి :
శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ సంఘం . లక్ష్మీపూర్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి వేద బ్రాహ్మణులతో పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం విశ్వకర్మ పతాకావిష్కరణ చేసిన్నారు. సకలచారచర సృష్టికి మూలకారకుడు విశ్వకర్మ ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కొత్తపెళ్లి సత్తయ్య ,కిషన్ తిరుపతి, తిప్పర్తి లక్ష్మీపతి, మ్యాడవరం నాగభూషణం, గంగారం,బ్రహ్మయ్య ఎదులాపురం రాజేశం ,రాజు ఉప్పుల బ్రహ్మయ్య, గ్రామ ప్రజలు దావు కొండయ్య ,గుడ్ల నరసయ్య, మహంకాళి చంద్రశేఖర్, ఎం.డి.ఖాజమియా తదితరులు పాల్గొన్నారు