జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్ కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పార్లమెంట్ సమావేశంలో రజకులను ఉధ్యేషించి ప్రస్థావిస్తూ వారిని ఎస్సీ కోటాలో చేర్చాలని ప్రస్థావించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారిని జహీరాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో “ఝరాసంగం మండల
కొల్లూరు మాజీ ఎంపీటీసీ సిహెచ్ రాజ్ కుమార్ మరియూ తెలంగాణ రాష్ట్ర రజక కమిటీ అధ్వర్యంలో” మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానించి రజక సంఘస్థుల తరపునా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో రాష్ట్ర,జిల్లా,మండలాల కమిటీ సభ్యులు పాల్గొని ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు..
