మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో సుతారి స్వామి ( 50 ) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మరణించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన స్వామి మరణ వార్త తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు వెంకు గారి రాజిరెడ్డి మృతుని కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ శ్రీనివాస్, హనుమన్ల కింది స్వామి, నాగయ్య తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version