ప్రభీరు అరెస్టును తప్పు పట్టిన సుప్రీంకోర్టు.
నిరంకుశ ప్రభుత్వాలకు గుణపాఠం.
సుప్రీంకోర్టు తీర్పును
అభినందించిన సిపిఎం ప్రజా సంఘాలు.
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రబీర్ పురాకాష్ట, బుక్ లేటు విడుదల.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ దాని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రామిక భవన్లో ప్రబీరు పురకాయస్థకు సంబంధించిన బుక్లెట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీరు పురకాయస్థకు మోడీ సర్కారు గత ఏడు నెలలుగా ఊపారు చట్టాన్ని ఉపయోగించి అక్రమంగా అరెస్టు చేసి ఏడు నెలలుగా జిల్లాల్లో కుక్కింది. ప్రభీరు అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక విధాలుగా ఆందోళన పోరాటాలు జరిగాయి. రూబీ రూప్ ప్రకాయాస్తను వెంటనే రిడీవ్ చేయాలి అని చెప్పి సిపిఎం దాని ప్రజా సంఘాలు మేధావులు అనేకమంది ఆందోళన పోరాటాలు చేశాయి. అయినా బిజెపి మోడీ సర్కారు పడచేయున పెట్టింది. ఢిల్లీ పోలీసులు, ఈడీ, మోడీ సర్కారు మాటలకు తలోగ్గి రబీర్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆక్రమం. 6 సీట్లు 2250 పేజీలో కాగితాలు ఆరాంశం రాశారు. అరెస్టు తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. తక్షణమే ప్రవీణ్ ను రిలీజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పును సిపిఎం దాని ప్రజా సంఘాలు హర్షిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాల అనుసరించే నిరంకుశ ప్రభుత్వాలకు చెంపపెట్టు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కవులు కళాకారులు ప్రజా సంఘాలు, మేధావులు ఐక్య ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ విధానాల్ని ఎనక్కి కొట్టాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఈ కార్యక్రమంలో శేఖరు, మహేందర్, శ్రీకాంత్, మాత, ఆరక్క, తదితరులు పాల్గొన్నారు.