చిట్యాల,నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామానికి చెందిన సిరిపెల్లి నరేష్ కు చెందిన పాడిగేదే గురువారం గ్రామ శివారులో మేతకు వెళ్లగా ప్రమాదవశత్తు 11kv విద్యుత్ వైర్ తాకడంతో అక్కడికక్కడే మృతి చెoదింది. గేద విలువ సుమారు 50 వేలు ఉంటుందని, ప్రభుత్వ ఆదుకోవాలని భాదితుడు కోరుతున్నాడు.