బస్సు సౌకర్యం కల్పిం చాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
ప్రభుత్వ జూనియర్ కళా శాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ అధ్యాపకుల సహా యంతో వినతిపత్రం అంద జేశారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చదువుకొనుటకు వెళ్లే క్రమంలో తమకు కనీస బస్సు సౌకర్యం లేక ఇబ్బం దులు ఎదుర్కొనే పరిస్థితినీ వ్యక్తంచేశారు కాలేజీకి వెళ్లా లంటే ప్రతినిత్యం నడవాల్సి వస్తుందని కళాశాల బృందం ఆవేదన వ్యక్తంచేశారు. కళాశా ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేతో చర్చించడం జరి గింది. ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు న్యాయం జరిగే టట్టు చూడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వేణు, శైలేందర్ ,నర్సిరెడ్డి, అధ్యాపక బృందం, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.