యంగ్ స్టార్ ఫుట్ బాల్ క్లబ్ జహీరాబాద్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొన్నా
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా||ఎ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ నాయక్ పవార్ మరియు యంగ్ స్టార్ క్లబ్ వారు నిర్వహించిన ఫుట్ బాల్ ఛాలెంజ్ ట్రోఫీ లో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసన్ని పెంపొదిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రీడాలకు ప్రధాన్యత ఇవ్వాలని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి,ఎ.యం.సి.డైరెక్టర్ వంశీ,కాంగ్రెస్ నాయకులు హుగ్గెలి.రాములు, ఖాజా మియా, మూర్జల్,శ్రీనివాస్
నాయక్,సోహైల్,అయూబ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు..
