ఇప్ప పల్లి సర్పంచ్ గా మామిడిగి కవిత ఘన విజయం..

ఇప్ప పల్లి సర్పంచ్ గా మామిడిగి కవిత ఘన విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఇప్ప పల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో మామిడిగి కవిత 57 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్ప పల్లి గ్రామంలో మామిడిగి కవిత ఘన విజయాన్ని సూచిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version