నూతన సర్పంచి కట్కూరి రాధిక శ్రీనివాస్ సన్మానం
మాజీ సర్పంచ్ దూడపాక శోభ శంకర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఎర్రమ్మ గడ్డ కాలనీలో నూతనంగా సర్పంచి కటుకూరి రాధిక శ్రీనివాసుల ను ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచి దూడపాక శోభ శంకర్ మహిళా సంఘం గ్రూపు గెలుపొందిన సర్పంచ్ కి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ గా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు
