త్యాగానికి ప్రతీక మోహరం
◆ జులెఫ్ఖర్,హుస్సేన్ భాషా పీర్లను దర్శించుకున్న
➡️ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ. చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ఘాడి లో మోహరం వేడుకల్లో పాల్గొని జులెఫ్ఖర్ హుస్సేన్ భాషా పీర్లను దర్శించుకొని, దట్టి ని సమర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,మాజీ ఎంపీటీసీ. అశోక్ గారు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు. నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి.రాములు, ఖాజా,నాయిమ్ అహ్మద్, మొయిజ్,గౌసోద్దీన్,జనార్ధన్, వాసీమ్,జామీల్,సోహెల్,మరియు తదితరులు పాల్గొన్నారు.