మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో జరిగిన మైసమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ మైసమ్మ తల్లి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు….
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, విఠల్ రెడ్డి, రాజశేఖర్ ,మ్యతారి ఆనంద్ ,వినోద్,మహేష్,శంకర్, రియాజ్, పరమేశ్ పాటిల్,శ్రీనివాస్ మేడపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ , మైసమ్మ ఆలయ కమిటీ, గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.