వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం విట్టు నాయక్ తండాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్ దీపక్ ,యువ నాయకులు ముర్తుజా,బిఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, గ్రామ సర్పంచ్ చందు జాదవ్,మాజి సర్పంచ్ లు కేషు,జితేందర్, ఉప సర్పంచ్ రూప్ సింగ్,మాజి ఉప సర్పంచ్ శంకర్,ధర్మం, చంద్రు, మేఘనాథ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
