మానవత్వం చాటుకున్న కొల్లూర్ యూవకులు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాలగారి రమేష్ కుమార్ వాలా భార్య లివర్ సమస్య తో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు బాధపడుతున్న సమయంలో డాక్టర్ లు ఆమెకు బి పాస్టివ్ బ్లడ్ కావాలి లేకపోతే ఆమె ఆరోగ్యనికి ప్రబులం అవుతుంది అని చెప్పగానే. వెంటనే వాలా భర్త విషయం తెలుసుకొని ఆయనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్ లో మా భార్యకు బి పాస్టివ్ బ్లడ్ కావాలి ఎవరైనా హెల్ప్ చెయ్యండి అని మెసేజ్ పెట్టగా గ్రూప్ లో మెసేజ్ చూసుకొని వెంటనే కొల్లూర్ గ్రామం యూవకులు తమ్ముడు నివ్వు బాధపడకు అని మేము ఇస్తాం బ్లడ్ అని చింతలగట్టు కృష్ణ కుమార్ మంతురి మధు మాలగారి వంశీ మాలగారి రమేష్ కుమార్ భార్యకు బి పాస్టివ్ బ్లడ్ తమవంతు. కృషి తో మనవత్వం చాటుకున్న మంచి మనసున్న మహానుభావులు వాళ్లకి దేవుడు. నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలి అని భగవంతుణ్ణి వేడుకుంటున్న అని మాలగారి రమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియచేశారు,