ఊరంతా కలిసి..ఏకగ్రీవం చేశారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T153643.741.wav?_=1

 

ఊరంతా కలిసి..
ఏకగ్రీవం చేశారు.

నిజాంపేట: నేటి ధాత్రి

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికలు వేడెక్కాయి. పలు గ్రామాల్లో పోటీతత్వం ఉన్నప్పటికీ కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో గ్రామానికి చెందిన పాతూరి భాను ప్రసాద్ రెడ్డి ని గ్రామస్తులంత ఏకమై ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ మాట్లాడుతూ.. చిన్న వయసులోని ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version