బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లతీరుపై. హారా తీసిన స్థానిక ఎంపీడీవో. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వాడవాడలా ఇండ్లు తిరుగుతూప్రభుత్వ ఆదేశానుసారం. విడతలవారీగా తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇండ్లకు సంబంధించిన దానిని లబ్ధిదారులు తొందరగా పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా. స్థానిక. తంగళ్ళపల్లి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ లబ్ధిదారులను వారు చేస్తున్న పనులు త్వరగా ముగించుకొని. ప్రభుత్వం అందించే. రుణాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగుర్ల.ప్రశాంత్. దేవరాజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గ్రామ లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు