రోడ్డు అంత గుంతలు ,బురద రాకపోకలు ఎలా ?
రాయికల్ , జూలై 30, నేటి ధాత్రి:
రాయికల్.పట్టణంలోని ఒకటవ వార్డులో మందుల సిసి రోడ్డు నుండి సంధిలో మందుల నరేష్ ఇంటినుండి పక్క నుండి పాత నర్సరీ వరకు ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడి బురదమయంగా మారింది గుంతలలో నీరు నిల్వ ఉండడం తో పూర్తీ ఇబ్బంది మారింది ,రాకపోకలకు ప్రజలు కాలనీ వాసులు అవస్థలు ఎదుర్కొకుంటున్నారు బురదను వాహనాలు స్కిడ్ అయి పాడి గాయాల పలు అయినా సందర్భాలు కూడ ఉన్నాయి సదురు పురపాలక సంఘం అధికారులు స్పందించి ఇట్టి మరమ్మత్తు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు