నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్ చిత్రపటానికి నివాళులు
పరకాల నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ
అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో షహీద్ గొడిశాల అరవింద్ గౌడ్ 26వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పోశాల ఆదిత్య అరవింద్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో
అమరవీరుల సంస్కరణ పరకాల అధ్యక్షులు దేవునూరి మేఘనాథ్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్పీ జయంతి లాల్,చందుపట్ల రాజేందర్ రెడ్డి,మార్త రాజభద్రయ్య,దార్నా నారాయణదాసు,కుక్కల విజయ్,సంఘపురుషోత్తం,మిడిదొడ్డి నరేష్
నాగేల్లి రంజిత్,పావుశెట్టి శ్రీనివాస్,గండ్ర శ్రీనివాస్ రెడ్డి, కానుగుల గోపీనాథ్,వనం రాజు,ఆర్పీ.సంగీత,సయ్యద్ గలిఫ్,వెనిశెట్టి రాజేష్,పాలకుర్తి ప్రతాప్,రామకృష్ణ నివాళులర్పించారు.