నస్పూర్ నేటిదాత్రి:
సర్వలోకనాదుని కల్వరి మందిరం రైతు కాలనీలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందిదీనికి నస్పూర్ మండల్ లో ఉన్న 56 మంది పాస్టర్స్ అన్ని డినామినేషన్స్ నుండి తరలివచ్చి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది
2024 నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు
ఫౌండర్: పాస్టర్ ఉబ్బని ఇమ్మనియేలు గౌరవ అధ్యక్షులుగా రాజ్ ప్రకాష్
ప్రెసిడెంట్: పాస్టర్ క్యాతం అశోక్ పాల్
వైస్ ప్రెసిడెంట్: బ్రదర్ తోగరి బానేష్
వైస్ ప్రెసిడెంట్: బ్రదర్ అట్కపురం రఘు
జనరల్ సెక్రటరీ: పాస్టర్ అల్లురి సమూయేలు
జాయింట్ సెక్రటరీ: పాస్టర్ పానుగంటి హనోక్
ట్రెజరర్: బ్రదర్ మంచాల సతీష్
ట్రెజరర్: పాస్టర్ కొంకటి మోజెష్
కమిటీ మెంబెర్స్ గా
పాస్టర్ చిలుముల సత్యనందచారి
బ్రదర్: సల్లురి దావీదు
బ్రదర్: ముషిగే జాన్ వెస్లీ
ముఖ్య సలహాదారులు
పాస్టర్: మెరుగు రత్న కుమార్
పాస్టర్ : నవీన్ కుమార్
పాస్టర్ : రాజారావు
పాస్టర్ : మోరే సత్యనందము
పాస్టర్: ఆశీర్వాదం
ఆర్గనైజింగ్ సెక్రెటర్స్ గా
పాస్టర్: రాపల్లి కమలాకర్
పాస్టర్: ఎల్పుల సందీప్
వీరితో కమిటీ గా ఏర్పాటు చేయడం జరిగింది