మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన: ఏడీఏ బిక్షపతి..

మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన: ఏడీఏ బిక్షపతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలో మట్టి నమూనాల సేకరణపై బుధవారం రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి మాట్లాడుతూ, ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలు సేకరించి రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా సమతుల్య ఎరువుల వినియోగం వల్ల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని, భూసారం కాపాడబడుతుందని అధికారులు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version