రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-11T173140.229.wav?_=1

రైతు బీమా దరఖాస్తుల ఆహ్వానం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు భీమా పథకం 2025 ఝరాసంగం మండల కేంద్రంలోని అన్ని రైతువేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బీమా దరఖాస్తు స్వీకరణ చేపట్టడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఒక ప్రకటన తెలిపారు.

◆ 05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతు అర్హులు

◆ 18 నుండి 59 సంవత్స రాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్న వారు మాత్రమే అర్హులు.

◆సంబంధిత రైతే స్వయంగా వచ్చి రైతు వేదికలో దరఖాస్తు అందజేయాలి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎటువంటి దరఖాస్తు స్వీకరించబడదు.

◆ చివరి తేదీ – 12.08.2025

◆ జతచేయవలసిన పత్రాలు
◆ దరఖాస్తు ఫారం
◆ రైతు ఆధార్ కార్డు జిరాక్స్
◆ రైతు భూమి పాస్ పుస్తకం జిరాక్స్
◆ నామినీ ఆధార్ కార్డు జిరాక్స్
సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులను ఇవ్వాలని సూచించడం జరిగింది..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version