గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి జన్మదినం సందర్బంగా గుండాల ప్రభుత్య వైద్యాశాలలో మండల నాయకులు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ జనగం నరసింహారావు, మాజీ గుండాల ఉపసర్పంచ్ ఉపేందర్, మన్యం న్యూస్ రిపోర్టర్ గడ్డం వీరన్న,ఎస్టీ సెల్ బిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గొగ్గల రాంబాబు, ఈసం సుధాకర్, కృష్ణ, బాబు, బొబ్బిలి నగేష్ తదితరులు పాల్గొన్నారు
