మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ముస్కె గ్రేస్ మంత్ (14) ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కేజీల బియ్యం,,5000 వేల ఆర్థిక సాయం* చేసిన ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందజేశారు, ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ అధ్యక్షులు, కుడుముల లక్ష్మి నారాయణ,గౌరవ సలహాదరులు,చిట్టీమల్ల సమ్మయ్య, గుండేటి రాజుయాదవ్, సాధనపల్లి కరివర్ధన్ , చల్లగురుగుల తిరుపతి,, బీసా సాంబయ్య, పిల్లలమర్రి వేణు, గౌని రమేష్, ముప్పారపు సందీప్, గందం కిషోర్, నాగేందర్ , రాంబాబు, తదితరులు పాలుగోన్నారు.