పెద్ది గెలుపు కు బిఆర్ఎస్ ప్రచారం ప్రారంభం

కోదండ రామాలయం,వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

-ప్రతి ఒక్కరి నోట కెసిఆర్ సారే
కారు గుర్తుకే మా ఓటు అంటున్న ప్రజలు

-మండలం ముఖ్య నాయకులు

-ఎంపీపీ ప్రకాష్ రావు

– ఒడిసిమస్ రామస్వామి నాయక్

మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

బిఆర్ఎస్ మండలం అధ్యక్షులు వెంకట నర్సయ్య

మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి

-గ్రామ పార్టీ అధ్యక్షులు యాదగిరి రావు

-సర్పంచ్ కవిత రవి

ఖానాపూర్ నేటిధాత్రి

అశోక్ నగర్ లో మొదలైన ప్రచారం అడుగడుగునా అభివృద్ధి చేసిన నాయకుడు పెద్దికే జై కొడుతున్న ఆశోక్ నగర్ గ్రామస్థులు అశోక్ నగర్ గ్రామానికి నాలుగు దిక్కుల అభివృద్ధి చేసిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి దే తలాపున పాకాల లోకి గోదావరి జలాలు,పక్కనే సైనిక్ స్కూల్,కింద బాగాన మెడికల్ కాలేజ్,600 పడకల జిల్లా ఆసుపత్రి,గోదావరి జలాలతో అటు పక్కనే పచ్చని పంటపొలాలు ఇది పెద్ది సుదర్శన్ చేసిన అభివృద్ధి ఇది మన గ్రామానికి అందరికి అందుబాటులో ఉంటున్న పెద్దన్నకే మద్దతు అంటూ ఏకమవుతున్న రైతులు,ప్రజలు అప్పుడప్పుడు వచ్చే టూరిస్టులకు ఓటుతో బుద్ది చెప్పాలని అశోక్ నగర్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఖానాపురం మండలానికి శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రడ్డి చేసిన అభివృద్దే తప్ప మిగతా నాయకులు చేసింది శూన్యం పాకాల సరస్సులోకి 336 కోట్ల రూపాయలతో గోదావరి జలాలు తీసుకవచ్చి ఈ ప్రాంత సస్యశ్యామలం చేసిన పెద్దికే మద్దతు ప్రకటిద్దాం ప్రస్తుతం నడుస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా అద్భుతమైన పథకాలతో కూడిన బిఆర్ఎస్ మ్యానిఫెస్టో సబ్బండ వర్గాలకు న్యాయం కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమాతెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు 5 లక్షల సాధారణ భీమా సౌకర్యం అన్నపూర్ణ పథకం(రేషన్ కార్డు అందరికి సన్న బియ్యం కేసీఆర్ ఆరోగ్య రక్షఅర్హులైన వారందరికీ ఆరోగ్య వారందరికీ 15 లక్షల భీమా సౌభాగ్య లక్ష్మీ పేద మహిళలందరికి 3,000 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ 5016 వేలు,వికలాంగులకు 6016 వేల రూపాయలకు పెంపు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎకరాకు 16,000 వేల రూపాయల రైతుబందు మహిళ సాధికారత (మహిళ సంఘాలకు సొంత భవనాలు)కేసీఆర్ సాధ్యం అగ్రవర్ణ పేద విద్యార్థులకు నియోజకవర్గానికి రెసిడెన్షియల్ హాస్టల్ అర్హులైన BC కుటుంబాలకు 1 లక్ష రూపాయల ఆర్థికసహాయం అందజేత దళిత కుటుంబాలకు 10 లక్షల చేయూత కొనసాగింపు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయల నుండి 2,00,000 లక్షల రూపాయలకు పెంపు గిరిజనేతరులకు కూడా పోడు భూములకు హక్కు పత్రాలు అందజేత అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి పూర్తి హక్కులు కల్పించే బాధ్యత కేసిఆర్ హామీ ఇన్ని హామీలతో ప్రజారంజక పాలన అందించే కేసీఆర్ కే మద్దతు ఇద్దాం కారు గుర్తుకే ఓటువేద్దాం అభివృద్ధి కి అండగా నిలపడుదాం-పెద్దన్న నే గెలిపిద్దాం.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,స్థానిక సర్పంచ్ గొర్రె కవిత రవి, గ్రామ పార్టీ అధ్యక్షులు ముచ్చ యాదగిరిరావు, క్లస్టర్ ఇంచార్జిలు రామసహాయం ఉపేందర్ రెడ్డి,బండి వెంకన్న గుడిపూడి నాగేశ్వరరావు,తక్కలపల్లి బాబురావు,ముద్దంగుల రవి, వల్లపు శ్రీనివాస్, పిన్నింటి తిరుపతి రెడ్డి,గోవిందు రాంబాబు,ఉడుగుల రాజు యూత్ అధ్యక్షులు నరేష్, మరియు సురేష్, యాకన్నా, రమేష్ జనగం ప్రవీణ్ కుమార్ జాడి కిరణ్, జాడి దుర్గ ప్రసాద్, జాడి శివ, గడ్డం వేణు, గడ్డం నాగభూషనం,స్థానిక,ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version