భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా పానలిస్ట్ డా. బొంగోని సురేష్ గౌడ్
చేర్యాల నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా పానలిస్ట్ డా. బొంగోని సురేష్ గౌడ్ నియమించడం పట్ల ఎంతో ఆనందం మరియు గౌరవంగా భావిస్తున్నాను. అన్నారు ఈ బాధ్యతను నాపై ఉంచిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నారు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో, పార్టీ సిద్ధాంతాలను మరియు కేంద్ర ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు మీడియా ద్వారా మరింత సమర్థవంతంగా చేరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషిస్తానని నాపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తాను అన్నారు
