భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కాపుల నాగరాజు,ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు