మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామానికి చెందిన మోదేళ్ళ నర్సింలు(58) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు, మైబు, పిట్టల బాలు, రాఘవేందర్, ప్రశాంత్, ఆంజనేయులు, శ్రీను, రాజు, గ్రామస్తులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.