రాబోయే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల గాట్లను పరిశీలన
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మెట్పల్లి డి.ఎస్.పి ఏ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి కొండాపూర్ , ఎర్దండి,మూలరాంపూర్, భర్దిపూర్ , వేములకుర్తి గ్రామాల్లో గల గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించడం జరిగినది. డీఎస్పీ తో పాటుగా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ వరప్రసాద్ మరియు ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ గోదావరి పుష్కర ఘాట్లను సందర్శిoచ్చినారు.
