రాబోయే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల గాట్లను పరిశీలన…

రాబోయే సంవత్సరంలో జరగబోయే గోదావరి పుష్కరాల గాట్లను పరిశీలన

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మెట్పల్లి డి.ఎస్.పి ఏ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి కొండాపూర్ , ఎర్దండి,మూలరాంపూర్, భర్దిపూర్ , వేములకుర్తి గ్రామాల్లో గల గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించడం జరిగినది. డీఎస్పీ తో పాటుగా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ వరప్రసాద్ మరియు ఇబ్రహీంపట్నం ఎస్సై జి నవీన్ కుమార్ గోదావరి పుష్కర ఘాట్లను సందర్శిoచ్చినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version