ఘనంగా శ్రీ సంఘమేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణ మహోత్సవం:
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు ఈశ్వర్ కాండ్రే శివరాత్రి పండుగ సందర్బంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవ కార్యక్రమములో పాల్గోనడం జరిగింది…ఈ మహోత్సవంలో ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ , ఆలయం పాలకవర్గం మరియు మండల పెద్దలు, ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామ సర్పంచులు,అధ్యక్షులు,నాయకులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివపార్వతుల ఆశీర్వాదములు తీస్కున్నారు..
