లక్ష మెజారిటీ దిశగా పని చేస్తాం

సర్పంచ్ సారంగపాణి

స్టేషన్ ఘనపూర్ (జనగాం) నేటి ధాత్రి

బిఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ని ఆదిష్టానం ప్రకటించిన సందర్భంగా గురువారం రోజు చాగల్లు సర్పంచ్ జనగామ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోగుల సారంగపాణి, కడియం యువసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి.సమ్మయ్య చాగల్ ఎంపీటీసీ మాజీ బి.సామెల్ ఆధ్వర్యంలో తమ నివాసములో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మా మద్దతు మీకు మా గ్రామ ప్రజల పూర్తి మద్దతు అందిస్తామని లక్ష మెజారిటీ దిశగా మీ గెలుపు కోసము మేము పనిచేస్తామని గ్రామస్తులు కడియం శ్రీహరికి మాట ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చాగల్ గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ బాస్కుల సుధాకర్ బి ఆర్ఎస్ అధ్యక్షులు చేపూరి ప్రభాకర్ బి.వెంకటయ్య ఆకుల రవి అన్నెపు ఐలయ్య మాజీ ఎంపిటిసి సత్యనారాయణ ఆరని జ్యోతి మహిళా సంఘం అధ్యక్షులు బాస్కుల జ్యోతివివో ఏ మామిడాల గీత వివో ఏ దండు కవిత మహిళా సంఘ సభ్యులు. చేపూరి కోమల బాస్కుల యాదమ్మ ఇందు యాదమ్మ బి.యాకమ్మ సరోజ , జానకి అనిత కవిత సంధ్య స్వరూప నరసమ్మ చంద్రమ్మ రాధిక తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version