మీట్ అండ్ గ్రీట్ విత్ ఈటెల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.

కూకట్పల్లి మార్చి 23 నేటి ధాత్రి ఇన్చార్జి

శనివారం కే.పీ.హెచ్.బీ డివిజన్ లోని 5వ ఫేజ్ పార్క్ లో ఏర్పాటు చేసిన మీట్ అం డ్ గ్రీట్ విత్ ఈటెల రాజేందర్ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ టెల రాజేందర్ తో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.అనంతరం వాకర్స్ తో ముచ్చటించి, అల్పాహారం స్వీకరించా రు.ఈ సందర్భంగా ఈటెల రాజేం దర్ మాట్లాడుతూ… భారతదేశాన్ని అభివృద్ధి పరిచిన మోదీ వారి పాల నకు దేశ ప్రజ లు అభిమాని స్తున్నారని అన్నారు.కరో నా సమయంలో ప్రపంచానికి మొ దటి వ్యాక్సిన్ ను అందించిన ఘనత బిజెపి ప్రభుత్వానిదే అని అన్నారు.జన సేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం శుభ సూచికమని అన్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని, కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.అనం తరం జనసేన పార్టీ కార్యా లయంలో భగత్ సింగ్ మమమభ వర్ధంతి సంద ర్భంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే బొడిగే శోభ బీజేపీ నా యకులు,జనసేన నాయ కులు,వాక ర్స్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version