ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T114518.395-1.wav?_=1

 

ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ జహీరాబాద్ మండల్ అల్గోల్ గ్రామ పరిధిలోని అల్లాన కంపెనీ వద్ద బుధవారం వాహనాలు తనిఖీలు చేశారు. ఈ తనిఖీ ల్లో స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుకున్న వారిలో సత్వార్ కు చెందిన మహమ్మద్ ఖయ్యూం, ఫకీర్ అయూబ్ లున్నారు. వారి వద్ద నుండి 140 గ్రాముల ఎండు గంజాయిని, డియో స్కూటీ ని 2 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం నిందితులను జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version