చలో తుక్కుగూడ భారీ బహిరంగ సభకు కదిలిన కాంగ్రెస్ శ్రేణులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో చలో తుక్కుగూడ హైదరాబాద్ బహిరంగ సభకు తరలి వెళ్లిన గ్రామ మండల జిల్లాకాంగ్రెస్ నాయకులు,
హైదరాబాద్ కు తరలి వెళుతున్న చలో తుక్కుగూడ బస్సు కు జెండా ఊపి ప్రారంభించిన గూట్ల తిరుపతి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కరిగే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకరావడానికి భారీ బహిరంగ సభకు హాజరవుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న జాతీయ నాయకులందరహాజరవుతున్న భారీ బహిరంగ సభకు చిట్యాల మండలం నుంచి కాంగ్రెస్ వాదులు మేధావులు జిల్లా మండల గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య , వికలాంగుల జిల్లాఅధ్యక్షులు కొడారి సారయ్య దళిత కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ రవీందర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శిలు గడ్డం కూర రవీందర్ రెడ్డి మండల ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు బోట్ల రవి నందరాజు నాయక్ ఓబిసి మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణగౌడ్ గ్రామ అధ్యక్షులు బండి రాజు నాయకులు నక్క భాస్కర్సి ఆర్ పల్లె ఉపసర్పంచ్ ఎస్సీ సెల్ మండల నాయకులు పర్లపెల్లి కుమార్గుంటుక కిషోర్ కైలాపూర్ గ్రామ అధ్యక్షులు మేకల రాజన్న ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల సమ్మయ్య యూత్ నాయకులు గోల్కొండ దొడ్డి నాగరాజు కొత్తపేట గ్రామ అధ్యక్షులు తోర్నకుమార్గాంధీనగర్ గ్రామ అధ్యక్షులు బొట్ల రాజు నాయకులు నాజర్ నాగరాజు కందుకూరు నాయకులుమండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తరలి వెళ్ళనారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version