కాలేశ్వరంకాలువ పనులకు శాశ్వత పరిష్కారం రైతులకు నీటి కష్టాలు.తీర్చనున్న ప్రభుత్వం….

కాలేశ్వరంకాలువ పనులకు శాశ్వత పరిష్కారం రైతులకు నీటి కష్టాలు.తీర్చనున్న ప్రభుత్వం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా. తంగళ్ళపల్లి మండలంలోని .కాలేశ్వరం 11.వ ప్యాకేజీ పరిధిలోని.LM h-4;LM-6; కాల్వ నిర్మాణ పెండింగ్ పనులకు.3.19. రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో.రైతులందరినీ కంటికి రెప్పలా కాపాడు.కుంటామని వారికి అండగా ఉంటామని. తెలియజేస్తూ. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి.కృషివల్ల మండల రైతులకు శాశ్వత పరిష్కారం.చూపినందుకు రైతులందరూ కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాప్రజా ప్రభుత్వ లో నీ మంత్రులకు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని. రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని దేశంలో రైతులు సైనికులు ఒకటేనని. అక్కడ సైనికులు .దేశాన్ని కాపాడు.తుంటే.ఇక్కడ రైతులు ప్రజలకు వ్యవసాయం సాగు చేస్తూ. తినడానికిఆహారాన్ని అందిస్తున్నారని దేశానికి రైతే రాజు అని సందర్భంగా తెలియజేశారు . గత ప్రభుత్వంలో వారి పాలనలో నిర్లక్ష్యానికి గురైన కాల్వ పనులను ప్రజా పరిపాలన ప్రభుత్వంలొ ప్రారంభించ.బోతుందని.ఈ సందర్భంగా తెలియజేస్తూ. అనంతరం జిల్లెల్ల ఎక్స్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముందుగా. మానకొండూరు.ఎమ్మెల్యే టి.పి.సి.సి .ఎస్సీ.సెల్.రాష్ట్ర అధ్యక్షుడు కవ్వం.పల్లి సత్యనారాయణకు తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల క్రాసింగ్ చౌరస్తాలో. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం. పలికిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు. అలాగే. మానకొండూరూ. నియోజకవర్గం. లోని ఇల్లంతకుంట.మండలంలో కొన్ని గ్రామాలకు కాళేశ్వరం కాల్వ ద్వారా. నీరు అందించే విధంగాఉండగా.గత ప్రభుత్వంలో.కాల్వలల నిర్మాణం పనులు. పట్టించుకోక పోగా ఆపి.వేయడంతో. ఇప్పుడున్న మానకొండూరుఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ప్రభుత్వంలో సంబంధిత మంత్రులతో.మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లి రైతులు నీటి కోసం పడుతున్న కష్టాలను నీరు లేక వ్యవసాయంచేసుకోలేక దీక్ష చేస్తున్న రైతుల విషయం వారి దృష్టికి తీసుకువెళ్లి కాల్వ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా నిధులు మంజూరు చేయించి. రైతుల కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వంలో పెద్దలను ఒప్పించి పనులు తొందరగా అయ్యే.విధంగా.చొరవ చూపించారని ప్రభుత్వంలో పెద్దలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ.విఫ్ ఆది. శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. అందరికీ చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివిధ గ్రామాల సర్పంచులు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు. మండల రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version