లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
పట్టణంలోని విత్తనాల డీలర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి గారు శ్రీమతి E. సురేఖ గారు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, రైతు వారి విత్తన డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ వెరిఫై చేయడం జరిగింది. రైతులకు తప్పని సరిగా బిల్స్ ఇవ్వాలని, విత్తనాలు MRP కి మించి అమ్మరాదు అని, అన్ని రిజిస్టర్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ తనిఖీ లో DAO వెంట మండల వ్యవసాయ అధికారి Ch ప్రభాకర్, పాల్గొనడం జరిగింది.
