భద్రాచలం నేటి ధాత్రి
శ్రీ సీతారాములవారి ఆలయ సన్నిధి సమీపంలోని ప్రముఖ తెలంగాణ టూరిజం,హరితా హోటల్ నందు అతిధుల సౌకర్యార్థం నిమిత్తం బ్యాటరీ వాహనాలను మరియు నూతన టీ స్టాల్ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు….ప్రజాసేవకులు
తెల్లం వెంకటరావు
ఈ కార్యక్రమంలో…
స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, టూరిజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు