నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల ఎంపీడీవో గా కుందారపు లక్ష్మీనారాయణ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీపీ పడిగల మానస రాజు పూల మొక్కను అందించి సాధారణంగా ఆహ్వానం పలికినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా మండలంలోని ప్రజలకు ప్రతి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ తంగళ్ళపల్లి మండల ప్రజలకు బాధ్యతలు స్వీకరించినందున మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *