కొత్తకాపు ఈశ్వరమ్మ మండపము ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు…

కొత్తకాపు ఈశ్వరమ్మ మండపము ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు

◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు విధి ప్రాంతానికి చెందిన కొత్తకాపు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన కొత్తకాపు ఈశ్వరమ్మ మండపాన్ని జహీరాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారికి కొత్తకాపు కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,మాజీ వైస్ యం.పి.పి రాములు,సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,కౌన్సిలర్ అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్&సీనియర్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి,అశ్విన్ పాటిల్,కిరణ్ కుమార్ గౌడ్,రవి,పవన్ మరియు కొత్తకాపు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version