జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిసరాల్లో శుక్రవారం సీఎం రెవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీసు డాగ్ స్క్వాడ్ బృందాలు జహిరాబాద్ చేరుకొని తనిఖీ చేసాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version